Tuesday

20 వ రోజుకు చేరిన ఓదార్పు యాత్ర

వై ఎస్ జగన్ ఓదార్పు యాత్ర తూర్పుగోదావరి జిల్లా లో కొనసాగుతోంది జ్వరం గాయం బాదిస్తున్న వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతున్న జగన్ .

వర్షాని సైతం లెక్కచేయకుండా జగన్ ను చూసేందుకు కరచాలనం చేసేందుకు తండోప తండాలుగా తరలి వస్తున్న జనం . 
నేటి యాత్ర వివరాలు :మంగళవారం ఓదార్పు యాత్ర తాళ్ళరేవు మండలం ఇంజరం గ్రామం నుండి ప్రారంభం అవుతుంది 

0 comments:

Post a Comment