Wednesday

జగన్ తో జనం

మహా నేత తనయుడు వై ఎస్ ఆర్ జిల్లా M.P వై.ఎస్ జగన్ కు బ్రహ్మరధం పడుతున్న జనం ఎండ వాన అని తేడ కూడా లేకుండా అడుగడుగునా జగన్ కు ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా లో ఈ నెల 24 వరకు యాత్ర కొనసాగే అవకాశాలు వున్నాయి

0 comments:

Post a Comment