Wednesday

51మంది ఎమ్మెల్యే లు ఒకే రోజు సభ నుంచి సస్పెండ్ చేసిన స్పీకర్


హైదరాబాద్ :51మంది ఎమ్మెల్యే ల ను ఒకే రోజు సభ నుంచి సస్పెండ్ చేసిన స్పీకర్ . సభకు అంతరాయం కలిగిస్తూ సభకు హాజరు కాకుండా అసెంబ్లీ ఆవరణలో కూర్చొని ఈరోజు జరిగిన సోంపేట ఘటన కు నిరసన తెల్లుపుతున్న విపక్షాలను సభనుంచి సస్పెండ్ చేసారు సస్పెండ్ అయ్యిన వారిలో తెలుగు దేశం ,సి పీ ఐ ,సి పీ ఏం బా జా పా నేతలు వున్నారు అంతక ముందు ప్రజారాజ్యం కూడా సభ నుంచి వాకౌట్ చేసింది ఇది ప్రభుత్వ వైఫల్యానికి ఒక ఉదాహరణ

0 comments:

Post a Comment