Sunday


శ్రీకాకుళం లో జగన్ ఓదార్పు యాత్ర నేటి తో ముగుస్తుంది శ్రీకాకుళం లో యాత్ర విజయవంతం శ్రీకాకుళం ప్రజలు చూపిన ఈ ప్రేమాభిమానాలు నా గుండాల్లో దాచుకుంటా నని కడప ఎం .పే వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేసారు నేను వంటరిని కాను అని నా వెంట మీరు వున్నారు అని అయన అన్నారు మీ యొక్క ప్రేమ ను నా గుండెల్లో దాచుకుని వెళ్ళుతున్న
అని అయన అన్నారు ఈ రోజు రాత్రి అయన అన్నవరం లో బసచేస్తారు రేపటి నుంచి అయన యాత్ర తూర్పు గోదావరి లో ప్రారంబం అవ్వుతుంది ఆ ప్రాంతం MP లు MLA లు ఇప్పటికే జగన్ కు ఘన స్వాగతం పలికేందుకు సిద్దమవుతున్నారు

0 comments:

Post a Comment