Friday

విరామం లేకుండా జగన్ యాత్ర


తూర్పు గోదావరి జిల్లా లో జగన్ ఐదవ రోజు యాత్ర కిర్లం పూడి నుంచి ప్రారంభం నిర్విరామం గా జరుగుతున్న ఓదార్పు యాత్ర ఏకధాటిగా 17 గంటలు సాగిన జగన్ యాత్ర అడుగడుగునా ప్రజలు ఘనస్వతం పలుకుతునారు ముద్ర గడపద్మనభం గారి నివాసం లో కాసేపు జగన్ విశ్రాంతి తేసుకున్నారు

0 comments:

Post a Comment