Monday

తు .గో జిల్లా లో జగన్ యాత్ర విజయవంతం




తు .గో జిల్లా లో జగన్ యాత్ర విజయవంతం అన్నవరం లో సత్య దేవుని దర్శనం చేస్కున్న అనంతరం యాత్ర మొదలు పెట్టారు అడుగడుగునా బ్రహ్మరధం పట్టిన జనం జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు జగన్ రాకతో తుని పులకరించి పోయింది ఈ యాత్ర లో ఆ ప్రాంత MP లు MLA లు పాల్గున్నారు రాజమండ్రి Mp ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా జగన్ ని కలిసారు మరోపక్క జగన్ కు షోకాజ్ నోటీసు లు జారి అయ్యాయి అంటూ వస్తున్న వార్తలు నిరాధారం మైనవి అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ వీరప్ప మోఇలీ అన్నారు

0 comments:

Post a Comment