Monday

ఢిల్లీ విమానాశ్రయం వద్ద జగన్ కు ఘనస్వాగతం.. అడుగు పెట్టిన ప్రతిచోట గ్రాండ్ వెల్ కం చెప్తున్న యువలోకం


కాంగ్రెస్ యువనేత వై.ఎస్.ఆర్ జిల్లా (M.P )  వై. ఎస్ జగన్మోహన రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు ఢిల్లీ విమానాశ్రయం లో జగన్ కు ఘనస్వాగతం లభించింది జగన్ కు అభిమానులు కార్యకర్తలు పుష్పపుగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు మహిళలు తిలకం దిద్ది హారతులు ఇచ్చారు జై జగన్ అంటూ నినాదాలు చేసారు . జనం అంటే జగన్ జగన్ అంటే జనం  అని మరోసారి రుజువు అయ్యింది అడుగు పెట్టిన ప్రతిచోట గ్రాండ్ వెల్ కం చెప్తున్న యువలోకం

0 comments:

Post a Comment