Tuesday

జగన్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే నే పూర్వవైభావం :కొండ సురేఖ


యువనేత వై .ఎస్,ఆర్ జిల్లా (ఎం పి) వై.ఎస్.జగన్ కు కాంగ్రెస్ పగ్గాలు అప్పగిస్తే రాష్ట్రం లో కాంగ్రెస్ కు మంచి భవిష్యతు వుంటుంది అని మాజీ మంత్రి  కొండ సురేఖ అభిప్రాయపడ్డారు ఈ మేరకు  ఆమె ఏ ఐ సి సి అధ్యక్షురాలు సోనియా గాంధీ కి లేఖ రాసారు ఆ లేఖ కాపీ లను అహ్మద్ పటేల్  కు రాహుల్ గాంధీ కి పంపారు రాష్ట్రం లో వై.ఎస్.ఆర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది అని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు రాష్ట్రం లో కాంగ్రెస్ పది కలాలు పాటు  వుండాలి అంటే నాయకత్వ బాద్యతలు జగన్ కు అప్పగించాలి అని ఆమె అన్నారు 

0 comments:

Post a Comment